Bayyaram | మార్కెట్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తే వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇల్లందు వ్యవసాయ మార్కెట్ గ్రేడ్ -3 సెక్రటరీ నరేష్ హెచ్చరించారు.
ఎర్రబంగారంతో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కళకళలాడుతోంది. ఈ సీజన్ జనవరిలో ప్రారంభం కాగా అత్యధికంగా మంగళవారం మిర్చి యా ర్డుకు 15వేల బస్తాలు రావడంతో ఖరీదు వ్యా పారులు, అడ్తిదారులు, కార్మిక వర్గాల్లో హర్షం వ్�
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా రైతులకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు. ఒకరిపై మరొకరు పైచేయి సాధించే పనిలో ఆ మంత్రులు నిమగ్నమై ఉన్నారని ఎద్దేవా �
నానా కష్టాల నడుమ యాసంగి పంట పండించి.. తీరా వడ్లను అమ్ముకుందామంటే రైతులకు అరిగోస తప్పడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెబుతున్నా వాటిలో కనీస సౌకర్యాలు లేవు. ఓ వైపు చెడగొట్టు వాన
ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్లో జోర్దార్గా మిర్చి అమ్మకాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం రైతులు మార్కెట్కు లక్ష మిర్చి బస్తాలకు పైగా తీసుకురాగా మార్కెటింగ్శాఖ అధికారులు మిర్చి యార్డుతోపాట
ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం బాగుపడదని పెద్దల మాట. ఈ మాట ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ రైతాంగానికి అక్షరాలా సరితూగే వాస్తవం. తలాపున గోదారి పారుతున్నా.. తెలంగాణ భూములు ఎడారిని తలప�
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్కు ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్ణీత లక్ష్యానికి మించి ఆదాయం సమకూరింది. రైతు లకు మార్కెట్ యార్డులో వసతుల కల్పన, గిట్టుబాటు ధర లభించడంతో ఇతర యార్డు పరిధిలోని వివిధ మండలాలకు చెందిన
ఈ సారి మామిడి కాత బాగున్నది. మరికొద్ది రోజుల్లో కోత మొదలు కానుండగా, కొనుగోళ్లకు సర్వం సిద్ధమవుతున్నది. జిల్లాతోపాటు సమీప జిల్లాలకు చెందిన రైతులకు కరీంనగర్ మామిడి మార్కెట్ అన్ని విధాలా అనువుగా ఉండడం, ఎ�
వరంగల్ : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో తెల్ల బంగారం ధర మెరుస్తోంది. ఇవాళ రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి ధర రూ. 10,800 పలికింది. ఈ మార్కెట్ చరిత్రలో ఇప్పటి వరకు పత్తికి అత్యధిక ధర ఇదే. జనగామ జ
గుంటూరు మిర్చి యార్డుకుసెలవు | గుంటూర్ మిర్చి యార్డుకు రేపు సెలవు ప్రకటిస్తూ వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. మిర్చి బస్తాలతో మార్కెట్ యార్డు పూర్తిగా నిండిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు �