రీజినల్ సైనిక్ వెల్ఫేర్ కార్యాలయాన్ని బుధవారం కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్నగర్లో రూ.8 లక్షల విలువ గల భవనాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు.
నారాయణపేట : కృష్ణ మండలం మురహరిదొడ్డి గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ పొలంలో మొసలి ప్రత్యక్షమైంది. గురువారం ఉదయం పొలం పనులకు వెళ్తున్న కూలీలకు మొసలి కనిపించడంతో వారు భయాందోళనకు గురయ్యారు. ఇక తక్షణమే గ్
మహబూబాబాద్ : జిల్లా పరిధిలోని కొత్తగూడ మండలం వెలుబెళ్లి శివారులో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాల్లో ఉన్న నీరు ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. ఈ సుడిగాలులను టోర్నడో అని కూడా పిలుస్తారు. ఈ ట
రాజాపేట : వ్యవసాయ పనులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బోర్లపడి ఊపిరి ఆడక రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని దూదివెంకటాపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామాని�
హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల ఎకరాల పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఒక సర్వే నంబర్లోని ఏదైనా బై నంబర్ భూమిపై వివాదం ఉ�
8 ఏండ్ల తర్వాత తొలిసారి పెరిగిన రేట్లు రాష్ట్రంగా ఏర్పడ్డాక ఇదే మొదటిసారి తెలంగాణ ‘భూమ్’ మేరకు సవరింపులు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల్లో స్వల్ప సవరణ వ్యవసాయ, వ్యవసాయేతర, ప్లాట్లు ఫ్లాట్ల మా�
వ్యవసాయ భూముల కనీస మార్కెట్ విలువను ఎకరం రూ.75 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా భూముల విలువ తక్కువగా ఉన్నచోట్ల 50 శాతం, మధ్యస్థంగా ఉన్నచోట 40 శాతం, ఎక్కువగా ఉన్నచోట 30 శాతం పెంచారు. గతంలో ఏడాదికి ఒకసా�