మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ మహిళా డిగ్రీ వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ హానర్స్ కోర్సు ఫస్టియర్ ప్రవేశాలకు విధించిన గడువును అక్టోబర్ 10 వరకు పొడిగించారు.
మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని వ్యవసాయ కళాశాలలో మహనీయుడు బాబూ జగ్జీవన్రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు.
వ్యవసాయ రంగం మున్ముందు మరింత కీలకం కానున్నదని, వ్యవసాయ విద్యకు ఉజ్వల భవిష్యత్తు ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని పాలెం ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయ�
Niranjan Reddy | రాజన్న సిరిసిల్ల : సమైక్య రాష్ట్రంలో సాగునీటి కోసం అనేక కష్టాలు పడ్డాం.. కానీ తెలంగాణ రాష్ట్రం( Telangana State ) ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్( CM KCR ) సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. సాగునీటి
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. రైతుకు పంట పెట్టుబడి కింద రైతుబంధుతో పాటు రైతు బీమా, ఉచిత కరెంటు, నీటి సౌకర్యం వంటి అనేక సౌకర్యాలతో వెన్నుదన్నుగా నిలుస్తున్నది. సాగులో ఇ�
ఆదిలాబాద్ జిల్లాలోని విద్యార్థులతోపాటు రైతులకు రాష్ట్ర సర్కారు తీపికబురు అందించింది. వ్యవసాయ కళాశాలను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఎంసెట్లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులు బీఎస్సీ(అగ్రికల్చర్)