కాకులను కొట్టి గద్దలకు పంచిన చందంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోంది. వందల కోట్ల రెవెన్యూ మార్గాలను అప్పనంగా ఆప్తులకు కట్టబెడుతున్నది. ఈ విషయంలో చిన్న, మధ్యతరగతి వ్యాపారుల పొట్ట కొడుతోంది.
TTD Key Decision | టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్ణాంధ్రా విజన్-2047కు అనుగుణంగా తిరుమలలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించే ప్రణాళికతో ‘ తిరుమల విజన్- 2047’ ను �
ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేసిన టాయిలెట్లు పనికి రాకుండా పోతుండగా.. కొందరు అధికారులకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నది. మూడేండ్ల పాటు టెండర్లు దక్కించుకున్న ఏజెన్సీలతో కొందరు అధికారులు మిలాఖత్ అయి.. �
రిజర్వ్బ్యాంక్తోపాటు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు సైతం భారత వృద్ధి అంచనాల్లో కోత పెడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి దేశీయ రేటింగ్ ఏజెన్సీ ‘ఏక్యూట్ రేటింగ్' చేరింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఇక నుంచి వృద్ధికంటే ద్రవ్యోల్బణంపైనే తమ దృష్టి ఉంటుందని ఇటీవల ప్రకటించిన రిజర్వ్బ్యాంక్ జూన్లో వడ్డీ రేట్ల పెంపును ప్రారంభిస్తుందన్న అంచనాలు గట్టిగా విన్పిస్తున్నాయి. ఇంతకు�
ప్రభుత్వ దవాఖానల్లో శానిటరీ, ఫుడ్, సెక్యూరిటీ తదితర సేవలందించే ఏజెన్సీ ల్లో దళితులకు 16 శాతం రిజర్వేషన్ కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. మొత్తం 222 ప్రభుత్వ దవాఖానల్లో
ప్రమాద నివారణకే అధిక ప్రాధాన్యం స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతీరాథోడ్ హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): వర్షాలు, వరదల వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవకుండా అప్రమత్తంగా ఉండాలని గ�