అల్పపీడనం కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఇళ్లను బీఆర్ఎస్ నేతలు శనివారం పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రం లోని గంగపుత్ర కాలనీలో నేల కూలిన ఇళ్లను పరిశీలించి బాధితులతో వారు మాట్లాడారు. ఇ�
అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జాడే దయానంద్ తల్లి శాంతాబాయి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు.
ఇటీవల కురిసిన వర్షాలకు ఆకేరు వాగు ముంచెత్తడంతో సర్వం కోల్పోయిన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని సీతారంతండాను గురువారం మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సందర్శించారు.
ఇటీవలి భారీ వర్షాలతో ఎక్కడాలేని విధంగా నెల్లికుదురు మండలంలోని రావిరాల గ్రామం నీట మునిగి సర్వంకోల్పోయిన ప్రజలకు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ క విత అండగా నిలిచారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం కురిసిన అకాల వర్షానికి ఒక్కరోజే 14 మంది చనిపోవడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒక్కో కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల నష్ట పరిహారాన్నీ �
మంత్రి సత్యవతి రాథోడ్ | సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లల సంక్షేమానికి, భద్రతకు చేపట్టిన కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతూ.. వారికి అండగా నిలుస్తున్నాయి.
మంత్రి కొప్పుల జిల్లాలోని పాలకుర్తి మండలం ముంజంపల్లి గ్రామంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పందిళ్ల రాజిరెడ్డి తండ్రి నర్సింహారెడ్డి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు పందిరి నారాయణ తల్లి రామక్క, టీఆర్ఎస్�