న్యాయం కోరే చిట్టచివరి వరుసలో ఉన్న వ్యక్తికి సైతం చేరువ కావడం మన ప్రాథమిక కర్తవ్యమని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ చెప్పారు. చట్ట సభలు, కార్యనిర్వాహక శాఖ, న్యాయ వ్యవస్థ.. ఇవన్నీ ఆ వ్యక్తికి చేరువ కావాలన్నా�
Ghaziabad court: ఘజియాబాద్ జిల్లా కోర్టులో ఓ బెయిల్ పిటీషన్ విషయంలో.. జడ్జీతో పాటు లాయర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఆ తర్వాత జడ్జీ ఛాంబర్ వద్ద భారీ సంఖ్యలో లాయర్లు గుమ్మిగూడారు. దీంతో వాళ్లను తర
Supreme Court | న్యాయవాదులంతా తప్పనిసరిగా శిక్షణ పొందాలని సుప్రీంకోర్టు (Supreme Court) వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులు శిక్షణ కోసం నేషనల్ జ్యుడీషియల్ అకాడమీకి వెళ్తున్నారని, అలాంటప్పుడు న్యాయవాదులు ఎందుకు శిక్షణ పొంద�
యూనియన్ ఆఫ్ ఇండియాకు బదులు ‘యూనియన్ ఆఫ్ భారత్'గా పేర్కొంటూ సుప్రీంకోర్టు ఓ సర్క్యులర్ జారీచేయటం వార్తల్లో నిలిచింది. ఏయే అంశాల్లో వాయిదాలను కోరరాదో తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులన్నింట�
Supreme Court: అడ్వకేట్లు, ఫిర్యాదుదారులు, మీడియా వ్యక్తులకు సుప్రీంకోర్టు ఉచిత వైఫై సేవల్ని కల్పించనున్నది. ఈ విషయాన్ని సీజే చంద్రచూడ్ తెలిపారు. బార్ రూమల్లోనూ త్వరగా వైఫై సేవలు అందుబాటులోకి రాను�
రాష్ట్రంలోని న్యాయవాదుల ఆరోగ్యబీమా కార్డులను 2023-24 సంవత్సరానికి పునరుద్ధరించనున్నట్టు న్యాయవాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మన్నాన్ ఫారూఖీ ఓ ప్రకటనలో తెలిపారు.
హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్కు 2023-24 ఏడాదికి శుక్రవారం జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడ్డాయి. అధ్యక్షుడిగా పల్లె నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షుడిగా చెంగల్వ కల్యాణ్రావు గెలుపొందారు.
రాష్ట్రంలో ప్రజలకు సత్వర న్యాయసేవలు అందించడమే లక్ష్యం గా కోర్టులు పనిచేస్తున్నాయని హైకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నూతనంగా ఏర�
సుప్రీంకోర్టు కొలీజియంపై విమర్శలతో వార్తలో నిలుస్తున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు.. తాజాగా రాజకీయ సంబంధాలు ఉన్న లాయర్లు కూడా న్యాయమూర్తులు అవ్వొచ్చన్న అభిప్రాయాన్ని సమర్థించడంపై చర్చ జరుగు�
న్యాయవాదులను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించే విషయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు గౌరవం దక్కింది. తాజాగా, సుప్రీం కోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన ఆరుగురిలో ముగ్గురూ ఉమ్మడి �
న్యూఢిల్లీ: ఇద్దరు న్యాయవాదులకు ఇవాళ సుప్రీంకోర్టు 8 లక్షల జరిమానా విధించింది. ట్రాఫిక్ ఆంక్షలు, వాయు కాలుష్యంపై అనుచిత పిటిషన్ వేసిన ఘటనలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఆ బె
దేశంలోని యువ న్యాయవాదులను ప్రోత్సహించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నడుం బిగించారు. ఆయన సూచనల మేరకు హైదరాబాద్లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎ�