భారీ ర్యాలీ, మోదీ దిష్టిబొమ్మ దహనం హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ బుధవారం హైకోర్టులో న్యాయవాదులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. హై�
మధిర : మధిర కోర్టులో శనివారం జాతీయ మెగాలోక్అదాలత్లో భాగంగా మండల న్యాయసేవాఅధికార సంస్థ చైర్మన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జీ డీ.ధీజర్కుమార్ ఆధ్వర్యంలో మెగా లోక్అదాలత్ నిర్వహించారు. ప్రధాన జూనియ�
ఖమ్మం : న్యాయవాదులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని , తాను అభ్యర్థిగా వచ్చినప్పుడు తనను ఎలా ఆదరించారో అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదరించి అండగా ఉండాలని మంత్రి పువ్వాడ అజయ్
కవాడిగూడ: సీఎం కేసీఆర్ న్యాయవాదులకు న్యాయం చేశారని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద పాటిల్లు బీసీ కమి�
న్యాయవాదులకు ఈ-పాస్లు | తెలుగు రాష్ట్రాల న్యాయవాదులకు ఈ-పాస్లు కేటాయించాలని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. జూన్ 1లోగా ఈ నిర్ణయంపై ప్రభుత్వ అభిప్రాయం తెలపాలని ప్రత్యేక జీపీని ఆదేశించింది.
సిటీ సివిల్ కోర్టు, నాంపల్లి, మే 10(నమస్తే తెలంగాణ): కొవిడ్ బారిన పడ్డ న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులకు చికిత్స నిమిత్తం వారి ఇంటి నుంచి ఆస్పత్రికి తరలించేందుకు స్వరాజ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల�