పదకొండో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రామగుండం ఏరియా-1 లోని అన్ని గనులు డిపార్ట్ మెంట్లలో ముందస్తు సాముహిక యోగా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా జీఎం కార్యాలయంలో
PACS RUDRURU | రుద్రూర్ : మండల కేంద్రంలో వ్యవసాయ సహకార సంఘం 80వ మహాజన సభను విండో అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. కార్యదర్శి లక్ష్మణ్ ఏప్రిల్ 2024 నుండి సెప్టెంబర్ 2024 కు సంబందించిన జమ ఖర్చులు
Union Govt | కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వాటా నిధులను విడుదల చేసింది. రూ.1,78,173కోట్ల పన్ను వాటాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నది. నిధులు రాష్ట్రాల అభివృద్ధి, మూల ధన వ్యయానికి ఊతమిస్
మహిళలు పరిశోధనలు, సైన్స్ రంగాల్లోకి మరింతగా రావాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం, విజ్ఞానదర్శిని, మహిళా కమిషన్, ఈపీటీఆర్ఐ �
ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్.. జాతీయ బాక్సింగ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. భోపాల్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్స్ బౌట్లో గురువారం నిఖత్ 5-0తో ఈవా మార్బాని�
కూతురు పెండ్లిని అంగరంగ వైభవంగా చేసేందుకు ఫంక్షన్ కోసం రూ.20వేలు చెల్లించి ఫంక్షన్ హాల్ బుక్చేశారు. కరోనా పేరుతో ఫంక్షన్ హాల్ యజమాని తిరస్కరించడంతో ఇంటివద్దే బిడ్డ లగ్గం పూర్తిచేశారు. తాము చెల్లిం
ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు సినిమాలతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ పోలిశెట్టి. జాతిరత్నాలు సినిమాతో మనోడి క్రేజ్ భీబత్సంగా పెరిగింది. దీంతో ఆఫర్స్ కూడా