భారతీయులు పెద్ద సంఖ్యలో వాడుతున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్' వినియోగంపై ‘మెటా’ కీలక ప్రకటన చేసింది. మరికొద్ది నెలల్లో వాట్సాప్లో ప్రకటనలు(యాడ్స్), సబ్స్క్రిప్షన్ ప్రవేశపెడుతున్నామని వాట్�
వ్యవసాయశాఖలో పదోన్నతులకు మార్గం సుగమమైంది. ఏడీ, డీడీలకు పదోన్నతులు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 18మంది డీడీలకు జేడీలుగా పదోన్నతి కల్పిస్తూ జాబితా సిద్ధం చేసినట్టు తెలిసింది.
ఇలా ఈ ఇద్దరే కాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల మంది దాకా మోసపోయి ఉంటారని బాధితులు చెబుతున్నారు. తెలంగాణ, తమిళనాడు రాష్ర్టాల్లో మై వీ3 యాడ్స్లో దాదాపు 10 లక్షల మంది ఉన�
“నలుగురు అమ్మాయిలు గోల్కొండ కోటను వీక్షిస్తున్నారు. కోటపైకి ఎక్కి పరిశీలిస్తున్నారు. వాళ్లకు ఓ వ్యక్తి ఎదురుగా వచ్చి ఒక్కసారిగా వారిని నెట్టివేయడానికి ప్రయత్నించాడు. ఎవరో సైకో అనుకుని ఆ అమ్మాయిలు తలో �
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ‘బలగం’ సినిమా థీమ్ తో బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన యాడ్స్ ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. శనివారం విడుదలైన ఈ ప్రకటనలు పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వైరల్గా మారా యి. బల�