సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రివర్గంలోని ఎవరికీ బనకచర్ల ప్రాజెక్టుపై కనీస అవగాహన లేదు.. కనీసం ఆప్రాంతం ఎక్కడ ఉన్నదో కూడా వారికి తెలియదు’ అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు.
బీఆర్ఎస్ అవిశ్రాంత పోరాటం ఫలితంగానే కేంద్రం దిగొచ్చి సెక్షన్-3 ప్రకారం కృష్ణా జలాల పంపిణీకి ముందుకొచ్చిందని, నేడు ట్రిబ్యునల్లో ఆ దిశగానే వాదనలు కొనసాగేందుకు అవకాశం ఏర్పడిందని సామాజిక కార్యకర్త, ఎ�
విధుల నిర్వహణలో మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపిస్తూ పబ్లిక్ సర్వెంట్లను ప్రాసిక్యూట్ చేయాలంటే, ముందుగా అనుమతి పొందడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు బుధవారం చెప్పింది.
వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ పనులను పూర్తిచేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు.
కేసీఆర్ సర్కారు నిర్ణయాలు తప్పని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి.. ఇప్పుడు అదే రిటైర్డ్ అధికారులకు తన ప్రభుత్వంలో చోటు కల్పిస్తున్నారు. వాస్తవానికి రిటైర్ అయ్యి ప్రభుత్వ కొలువ�
Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మ నియామకం అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున�