గ్రామాల్లో పనులు ప్రారంభించిన ప్రజాప్రతినిధులుసద్వినియోగం చేసుకోవాలని కూలీలకు సూచనసారంగాపూర్, ఏప్రిల్ 5 : నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో సోమవారం ఉపాధి పనులు షురూ అయ్యాయి. ఈ సందర్భంగా ఆయా చోట్�
బేల, ఏప్రిల్ 5: రెండో దశ కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు లేకుండా బయట తిరిగితే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సాయన్న అన్నారు. మండలంలోని డోప్టాల, సాంగిడి గ్రామాల్లో సోమవారం బ్యానర్లు ప్రదర�
డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్పూత్లీబౌలి పీహెచ్సీ తనిఖీఎదులాపురం, ఏప్రిల్ 5: జాగ్రత్తలు పాటిస్తూ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదిలాబాద్ డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ సూచించారు. సోమవారం జిల్లా కే�
మందమర్రి రూరల్, ఏప్రిల్ 5 : ఈపీ ఆపరేటర్ల ఎంపిక పరీక్షల్లో పాల్గొననున్న ఉద్యోగులు తమ నైపుణ్యతను ప్రదర్శించి ఉత్తీర్ణత సాధించాలని మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ సూచించారు. సోమవారం స్థానిక సింగరేణ
మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 5 : సీఎం సహా య నిధి పేదలకు అండగా నిలుస్తున్నదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. సోమవారం మంచిర్యాలలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన కార్యక్రమం లో నియోజకవర్గ�
ఆదిలాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఖమ్మం పోలీస్ కమిషనర్(సీపీ)గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ప్రస్తుతం ఆయ
రెబ్బెన, ఆసిఫాబాద్ రేంజ్లలోనిర్మించే అవకాశంఫోర్లేన్తో సంచారానికి ఇబ్బంది కలుగకుండా చర్యలుపర్యావరణహిత వంతెనల నిర్మాణానికి ఆమోదంత్వరలో స్థలాలను పరిశీలించనున్న అటవీ శాఖ అధికారులుకుమ్రం భీం ఆసిఫా�
మంచిర్యాల జిల్లాలో 14 వేల హెక్టార్లలో తోటలునాలుగు మండలాల్లో 8 కొనుగోలు కేంద్రాలుసేకరణ లక్ష్యం 100 మెట్రిక్ టన్నులుకొన్న వెంటనే రైతులకు చెల్లింపులుదళారుల దోపిడీకి చెక్.. తప్పనున్న తిప్పలుప్రధాన సూపర్ మ�
ఆదిలాబాద్, ఏప్రిల్ 3 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది రోజులుగా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్నది. గత నెలలో రెండో వారం వరకు 25 నుంచి 30 పాజిటివ్ కేసులు నమోదు కాగా , పది ర
ఇప్పటికే పాఠశాల విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాల పంపిణీ3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాల బోధనజిల్లా వ్యాప్తంగా 1607 వాట్సాప్ గ్రూపుల నిర్వహణదూరదర్శన్, టీశాట్, వాట్సాప్ గ్రూపుల ద్వారా ర�
బ్రెయిలీ లిపితో చదివి.. బ్యాంక్ ఉద్యోగం సాధించి..కుటుంబ సభ్యుల సహకారంతో ఉన్నతస్థానానికి..రోజూ 12-15 గంటలు ల్యాప్టాప్ వినియోగించి..ఆదర్శంగా నిలుస్తున్న దహెగాంకు చెందిన అనిల్దహెగాం, ఏప్రిల్ 3 : కుమ్రం భీం �