మందమర్రి రూరల్, ఏప్రిల్ 5 : ఈపీ ఆపరేటర్ల ఎంపిక పరీక్షల్లో పాల్గొననున్న ఉద్యోగులు తమ నైపుణ్యతను ప్రదర్శించి ఉత్తీర్ణత సాధించాలని మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ సూచించారు. సోమవారం స్థానిక సింగరేణ
మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 5 : సీఎం సహా య నిధి పేదలకు అండగా నిలుస్తున్నదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. సోమవారం మంచిర్యాలలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన కార్యక్రమం లో నియోజకవర్గ�
ఆదిలాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఖమ్మం పోలీస్ కమిషనర్(సీపీ)గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ప్రస్తుతం ఆయ
రెబ్బెన, ఆసిఫాబాద్ రేంజ్లలోనిర్మించే అవకాశంఫోర్లేన్తో సంచారానికి ఇబ్బంది కలుగకుండా చర్యలుపర్యావరణహిత వంతెనల నిర్మాణానికి ఆమోదంత్వరలో స్థలాలను పరిశీలించనున్న అటవీ శాఖ అధికారులుకుమ్రం భీం ఆసిఫా�
మంచిర్యాల జిల్లాలో 14 వేల హెక్టార్లలో తోటలునాలుగు మండలాల్లో 8 కొనుగోలు కేంద్రాలుసేకరణ లక్ష్యం 100 మెట్రిక్ టన్నులుకొన్న వెంటనే రైతులకు చెల్లింపులుదళారుల దోపిడీకి చెక్.. తప్పనున్న తిప్పలుప్రధాన సూపర్ మ�
ఆదిలాబాద్, ఏప్రిల్ 3 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది రోజులుగా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్నది. గత నెలలో రెండో వారం వరకు 25 నుంచి 30 పాజిటివ్ కేసులు నమోదు కాగా , పది ర
ఇప్పటికే పాఠశాల విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాల పంపిణీ3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాల బోధనజిల్లా వ్యాప్తంగా 1607 వాట్సాప్ గ్రూపుల నిర్వహణదూరదర్శన్, టీశాట్, వాట్సాప్ గ్రూపుల ద్వారా ర�
బ్రెయిలీ లిపితో చదివి.. బ్యాంక్ ఉద్యోగం సాధించి..కుటుంబ సభ్యుల సహకారంతో ఉన్నతస్థానానికి..రోజూ 12-15 గంటలు ల్యాప్టాప్ వినియోగించి..ఆదర్శంగా నిలుస్తున్న దహెగాంకు చెందిన అనిల్దహెగాం, ఏప్రిల్ 3 : కుమ్రం భీం �
ఉమ్మడి జిల్లాలోని అన్ని స్కూళ్ల స్థితిగతులపై ఆరాకార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికఇక మరింత బలోపేతం దిశగా అడుగులుఇప్పటికే పలు పాఠశాలలకు కొత్త భవనాలునిర్మల్ అర్బన్, ఏప్రిల్ 2 : రాష్ట్ర ప
నిత్యం 20 వేల మందికి పైగా హాజరువ్యవసాయ పనులు ముగియడమే కారణం!పంచాయతీకి 100 మందికి పైగా పనికి..30 శాతం వేసవి భత్యం పెంచిన సర్కారు n పనిస్థలాల్లో కరోనా నిబంధనలు అమలుఆదిలాబాద్, ఏప్రిల్ 2( నమస్తే తెలంగాణ ప్రతినిధి):
మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టిఇంటింటికీ వెళ్లి అవగాహన.. విస్తృతంగా ప్రచారంపట్టించుకోని వారికి నోటీసులుముగిసిన ఆర్థిక సంవత్సరం.. రూ. 36.24 కోట్లు జమఆదిలాబాద్ రూరల్/నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 2 :ఉమ్మడి ఆదిల�