‘న్యాక్ ఏ గ్రేడ్’ సాధించని ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలస్పష్టమైన లోపాలతో మరోసారి బీ గ్రేడే..తాత్కాలిక ఏర్పాట్లకే యాజమాన్యం మొగ్గు..మౌలిక వసతుల కల్పనలో అలసత్వం..కనిపించని ఆన్లైన్ బోధనఆదిలాబా�
కుటుంబ సభ్యులతో కలిసి భర్తే చంపాడని పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదుసోన్, ఏప్రిల్ 2 : నిర్మల్ మండలంలోని వెంగ్వాపేట్ గ్రామానికి చెందిన టీడీ ఆనంది (25) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నిర్మ�
కడెం, ఏప్రిల్ 2: అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని, అటవీ సంపదను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎఫ్డీవో కోటేశ్వర్రావు పిలుపునిచ్చారు. ఎన్డీసీఐ ఆదేశాల మేరకు కడెం మండలంలోని ఉడుంపూర్ రేంజ్ కార్యాలయ�
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డిని కోరిన ఎమ్మెల్యే జోగు రామన్నఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 2 : రైతులు పండించిన శనగ పంట కొనుగోలు పరిమితిని పెంచాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డిని ఆదిలాబాద్ �
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిలింబా(కే)లో బీరప్ప ఆలయంలో పూజలుకుంటాల, ఏప్రిల్ 2 : నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో ఆలయాల అభివృద్ధికి దశల వారీగా కృషి చేస్తానని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి �
మున్సిపల్చైర్మన్ జోగు ప్రేమేందర్బంగారుగూడలో బీటీ రోడ్డు పనులకు భూమిపూజఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 2: పట్టణంలో సేకరించిన తడి, పొడి చెత్తను డంప్యార్డుకు తరలించి వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు తయారు చేయ
మందమర్రి, ఏప్రిల్ 2 : కొవిడ్-19 వ్యాక్సిన్పై రాజకీయ పార్టీల నాయకులు, ఉపాధ్యాయులు, యువకులు, స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ ప్రజలు, సన్నిహితులకు అవగాహన కల్పించాలని మందమర్రి మండల వ�
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావురోడ్డు మరమ్మతు పనులు ప్రారంభంమంచిర్యాల అర్బన్(హాజీపూర్), ఏప్రిల్ 2: తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి ద�
జీఎం చింతల శ్రీనివాస్సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం మందమర్రి రూరల్, ఏప్రిల్ 2 : ఈ నెల 5, 6, 7వ తేదీల్లో ఈపీ ఆపరేటర్ల ఎంపిక ఉంటుందని జీఎం చింతల శ్రీనివాస్ తెలిపారు. జీఎం కార్యాలయంలో శుక్రవారం సంబంధిత అ�
మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 2 : మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గుడ్ఫ్రైడే వేడుకలు నిర్వహించారు. మంచిర్యాల పట్టణంతో పాటు ఆయా చోట్ల చర్చిల్లో పాస్టర్లు ఏసు సందేశాన్ని వినిపించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 1: జిల్లాలో కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆ�