జీఎం చింతల శ్రీనివాస్సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం మందమర్రి రూరల్, ఏప్రిల్ 2 : ఈ నెల 5, 6, 7వ తేదీల్లో ఈపీ ఆపరేటర్ల ఎంపిక ఉంటుందని జీఎం చింతల శ్రీనివాస్ తెలిపారు. జీఎం కార్యాలయంలో శుక్రవారం సంబంధిత అ�
మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 2 : మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గుడ్ఫ్రైడే వేడుకలు నిర్వహించారు. మంచిర్యాల పట్టణంతో పాటు ఆయా చోట్ల చర్చిల్లో పాస్టర్లు ఏసు సందేశాన్ని వినిపించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 1: జిల్లాలో కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆ�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పోలీసులు స్థానికంగా ఉండే దవాఖాన ల్లోనే వైద్య సేవలు వినియోగించుకోవచ్చని ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన పోలీసుల డైరీని ఎస్ప�
మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 1: పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందు కు సాగుతున్నామని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. మున్సిపాలిటీలో పారిశుధ్య పనుల నిర్వహణ కోసం రూ.83 లక�
ఈ యేడాది మంచిర్యాల జిల్లాకు కేటాయింపుగతేడాదికంటే పెరిగిన పంటల రుణంరైతులను ఇబ్బందులు పెట్టవద్దంటూ బ్యాంకర్లకు ఆదేశాలుమంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 1 : రైతులకు పెట్టుబడులు భారం కాకుండా ఈ ఏడాది ప్రభుత్వం ర�
మంచిర్యాల జిల్లాలో 90.10 శాతం పన్నుల వసూలులక్ష్యం : రూ. 5.83 కోట్లుఇంకా వసూలు చేయాల్సింది : రూ. 57.19 లక్షలుహాజీపూర్, ఏప్రిల్ 1 : 2020-2021 ఆర్థిక సంవత్సరం ముగిసింది. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లు మాత్రం పూర�
కార్మికుడి మృతి, మరొకరికి తీవ్రగాయాలుసహాయక చర్యలు చేపట్టిన స్థానికులు పోలీసలుఆసిఫాబాద్(వాంకిడి), ఏప్రిల్ 1: వాంకిడి మండలకేంద్రంలోని పురాతన వంతెన ఒక్కసారిగా కుప్పకూలడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర�
ఆదిలాబాద్ రూరల్, మార్చి 31: పట్టణంలో మాస్కులు లేకుండా తిరిగే వారికి జరిమానా తప్పదని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పలు దుకా�
నార్నూర్, మార్చి 31: మండలంలోని గ్రామాల్లో చేపడుతున్న పల్లెప్రగతి పనులు వెంటనే పూర్తి చేయాలని మండల ప్రత్యేకాధికారి ఎం శ్రీనాథ్ పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ అధికారులకు సూచించారు. మండల పరిషత్ కార్యాలయం
ప్రస్తుతం వరి పొట్ట దశ.. పక్షం రోజుల్లో కోత..మద్దతు ధరకే సర్కారు కొనుగోలుకరోనా నిబంధనలు పాటిస్తూ కొనుగోళ్లుఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలుఆదిలాబాద్, మార్చి 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వ్యవసాయాన్ని ల�