ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పోలీసులు స్థానికంగా ఉండే దవాఖాన ల్లోనే వైద్య సేవలు వినియోగించుకోవచ్చని ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన పోలీసుల డైరీని ఎస్ప�
మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 1: పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందు కు సాగుతున్నామని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. మున్సిపాలిటీలో పారిశుధ్య పనుల నిర్వహణ కోసం రూ.83 లక�
ఈ యేడాది మంచిర్యాల జిల్లాకు కేటాయింపుగతేడాదికంటే పెరిగిన పంటల రుణంరైతులను ఇబ్బందులు పెట్టవద్దంటూ బ్యాంకర్లకు ఆదేశాలుమంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 1 : రైతులకు పెట్టుబడులు భారం కాకుండా ఈ ఏడాది ప్రభుత్వం ర�
మంచిర్యాల జిల్లాలో 90.10 శాతం పన్నుల వసూలులక్ష్యం : రూ. 5.83 కోట్లుఇంకా వసూలు చేయాల్సింది : రూ. 57.19 లక్షలుహాజీపూర్, ఏప్రిల్ 1 : 2020-2021 ఆర్థిక సంవత్సరం ముగిసింది. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లు మాత్రం పూర�
కార్మికుడి మృతి, మరొకరికి తీవ్రగాయాలుసహాయక చర్యలు చేపట్టిన స్థానికులు పోలీసలుఆసిఫాబాద్(వాంకిడి), ఏప్రిల్ 1: వాంకిడి మండలకేంద్రంలోని పురాతన వంతెన ఒక్కసారిగా కుప్పకూలడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర�
ఆదిలాబాద్ రూరల్, మార్చి 31: పట్టణంలో మాస్కులు లేకుండా తిరిగే వారికి జరిమానా తప్పదని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పలు దుకా�
నార్నూర్, మార్చి 31: మండలంలోని గ్రామాల్లో చేపడుతున్న పల్లెప్రగతి పనులు వెంటనే పూర్తి చేయాలని మండల ప్రత్యేకాధికారి ఎం శ్రీనాథ్ పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ అధికారులకు సూచించారు. మండల పరిషత్ కార్యాలయం
ప్రస్తుతం వరి పొట్ట దశ.. పక్షం రోజుల్లో కోత..మద్దతు ధరకే సర్కారు కొనుగోలుకరోనా నిబంధనలు పాటిస్తూ కొనుగోళ్లుఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలుఆదిలాబాద్, మార్చి 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వ్యవసాయాన్ని ల�
విజయ డెయిరీకి పాలు పోసి లాభాలు పొందాలిపాల సేకరణ 50 వేల లీటర్లకు పెరగాలిమంత్రి ఐకే రెడ్డిఆదిలాబాద్లో విజయ డెయిరీ పాల శీతలీకరణ కేంద్రం ప్రారంభంఆదిలాబాద్, మార్చి 30 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అన్నదాతలు సా�
అందుబాటులోకి సాంకేతిక పరిజ్ఞానంఉమ్మడి జిల్లాలో 51 కొత్త ఫిజియో మీటర్ల ఏర్పాటునేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు ద్వారా రూ.3.10 కోట్లు విడుదలనిర్మల్ టౌన్, మార్చి 30 : ప్రతి సంవత్సరం కేంద్ర జలవనరులశాఖ ఆధ్వర్యంలో �
లక్ష్యం బొగ్గు ఉత్పత్తి చేరుకోవడంలో వెనుకంజఇప్పటివరకు సరాసరి 72 శాతమే ఉత్పత్తిలాక్డౌన్తో 45 పనిదినాలు కోల్పోయిన సంస్థవచ్చే ఆర్థిక సంవత్సరానికి 70.53 మిలియన్ టన్నుల లక్ష్యంమంచిర్యాల టౌన్(శ్రీరాంపూర్),
ఉమ్మడి జిల్లాకురూ.32.11 కోట్లు విడుదలజిల్లా పంచాయతీ అధికారుల ఖాతాల్లో డబ్బుల జమజోరందుకోనున్న అభివృద్ధి పనులు నిర్మల్ టౌన్, మార్చి 30 : పల్లె ప్రగతికి ప్రాధాన్యమిస్తున్న ప్రభు త్వం.. ప్రగతిలో భాగంగా అభివృద�