యాసంగి 22 -23, వానకాలం 23-24 సంవత్సరాలకు సంబంధించిన సీఎంఆర్ ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వానికి అందించాలని వికారాబాద్ అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ మిల్లర్లను ఆదేశించారు.
లగచర్ల ఘటనపై కలెక్టర్ను కలిసేందుకు మందీమార్బలంతో వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డికి సీఎం స్థాయిలో ప్రొటోకాల్ కల్పించడం వివాదాస్పదమైంది.
కాలుష్య కారక ఫార్మా కంపెనీలకు తాము భూములు ఇచ్చేదే లేదని గత ఎనిమిది నెలలుగా స్పష్టం చేస్తున్నా.. ప్రభుత్వం పదేపదే ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుండడంతో విసిగిపోయిన రైతులు అధికారులపై తిరగబడ్డారు. సోమవా రం లగచ�
పూర్తి అవగాహన ఉన్నప్పుడే సర్వే పకడ్బందీగా చేపట్టేందుకు ఆస్కారం ఉంటుందని, ఎటువంటి సందేహాలు ఉన్నా అవగాహన కార్యక్రమంలో నివృత్తి చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు.
యాసంగి సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. యాసంగి సీజన్లో జిల్లా పౌరసరఫరాల శాఖ అంచనా వేసిన దానిలో 50 శాతం మేర కూడా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాకపోవడం గమనార్హం.
యాసంగిలో రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు. శనివారం మండలంలోని తుంకిమెట్ల గ్రామంలోని ధాన్యం కొ�
భారతీయ రాష్ట్ర సమితిలో వివిధ పదవులు అనుభవించి కాంగ్రెస్లో చేరిన పట్నం మహేందర్రెడ్డి కుటుంబానికి ఆ పార్టీ షాకిచ్చింది. హస్తం పార్టీలో చేరి 24 గంటలు గడవక ముందే జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డిపై బీ
ఓటుహక్కు మనందరి బాధ్యత అని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ‘కడా’ ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి తెలిపారు. గురువారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో విద్యార్థులతో కల