ప్రస్తుతం భారతీయ సినిమాలో భాషాపరమైన అంతరాలు చెరిగిపోతున్నాయి. జనరంజకమైన కథలు అన్ని భాషల్లోనూ ఆదరణ పొందుతున్నాయి. దాంతో పాన్ ఇండియా మూవీ ట్రెండ్ ఊపందుకుంటున్నది.
ఇమేజ్ చట్రంలో బందీ కావడం అంటే పంజరంలో పక్షిలా మిగిలిపోవడమే. హద్దుల సంకెళ్లు తెంచుకున్నప్పుడే గగనమంతా మనదే అంటూ స్వేచ్ఛా విహారం చేయొచ్చు. ఈ సూత్రాన్ని బలంగా విశ్వసిస్తారు హీరో రానా.
రక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఛార్లి 777’. కిరణ్రాజ్ కె దర్శకుడు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రానా దగ్గుబాటి సమర్పకుడిగా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. జూన�
‘అయ్యారే’,‘అప్పట్లో ఒకడుండేవాడు’చిత్రాలు దర్శకత్వ ప్రతిభను చూపించగా… తాజాగా పవన్ కల్యాణ్ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ఘన విజయం సాగర్కు కమర్షియల్ దర్శకుడిగా గుర్తింపు తీసుక
మంత్రి కేటీఆర్పై పవన్కల్యాణ్ ప్రశంసలు బుధవారం హైదరాబాద్లో జరిగిన ‘భీమ్లానాయక్’ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు చిత్ర కథానాయకుడ�
కెరీర్ ఆరంభం నుంచి వినూత్న కథా చిత్రాల్ని ఎంచుకుంటూ ప్రతిభావంతుడైన హీరోగా పేరు తెచ్చుకున్నారు రానా. సినీరంగంలో ఆయన పన్నెండేళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా తన సినీ ప్రస్థానాన్ని గుర్త�
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో లీడర్ (Leader). సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి..తొలి సినిమాతోనే బ్రేక్ అందుకున్నాడు. క్లాస్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రంలో అర్జున్ ప్రసాద్గా రాన�
Tollywood Drugs Case | ఎల్లుండి ఈడీ విచారణకు హీరో దగ్గుబాటి రానా! | టాలీవుడ్ డ్రగ్స్కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ అధికారులు ఇప్పటికే ఇచ్చిన సమన్ల ప్రకారం ఈ నెల 8న హీరో దగ్గుబాటి రానా హాజరుకావాల్సి ఉంది. ఇప్పటికే