అకాల వర్షాలతో పాటు వర్షాకాలం నేపథ్యంలో భవన నిర్మాణాల పరంగా ప్రమాదాల నివారణకు వెస్ట్జోన్ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల సందర్భంగా చోటు చేసుకున్న ప్రమాదాల నేపథ్యంల�
రాష్ట్ర వ్యాప్తంగా 41 మంది ఏసీపీలు, డీఎస్సీలను బదిలీ చేస్తూ డీజీపీ అంజనీకుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా బదిలీలయ్యాయి.
వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఏవీ రంగనాథ్ నెల రోజుల్లో తనదైన మార్క్ చూపించారు. అవినీతి అక్రమాలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, హద్దు మీరి అనైతిక కార్యకలాపాలకు పాల్పడిన పలువురు పోలీసు అధి�