పేదలందరికీ ఆరు గ్యారెంటీ పథకాలను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నది. చాలా గ్రామాల్లో అధికారులు సమయపాల�
ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తం ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన ప్రతి దరఖాస్తును నేటి నుంచి డాటా ఎంట్రీ చేయబోతున్నట్లుగా కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసు�
పేదల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. గురువారం పెంచికలపేట గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తులను ఎమ్మెల్యే కలెక్ట�
Kishan Reddy | హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం దరఖాస్తులంటూ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో �
ప్రజాపాలన (Prajapalana) సదస్సులు రెండు రోజులపాటు నిలిచిపోనున్నారు. ఆది, సోమవారాలు సెలవులు కావడంతో ఈ రెండు రోజులు అధికారులు అభయహస్తం (Abhaya Hastham) దరఖాస్తులు స్వీకరించరు.
అభయహస్తం దరఖాస్తుల స్వీకరణకు నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా గందరగోళంగా కొనసాగుతున్నది. శనివారం కూడా చాలాచోట్ల దరఖాస్తు ఫారా లు అందక జనం ఇబ్బందులు పడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనకు జనం పోటెత్తుతున్నారు. మూడు రోజులుగా అభయహస్తంతో పాటు కొత్త రేషన్కార్డులు, ఇతర సమస్యలపై ప్రజల నుంచి మొత్తం 9,92,234 దరఖాస్తులను అధికారులు స్వీకరించార
MLC Kavitha | బీఆర్ఎస్ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనోస్థైర్యాన్ని కోల్పోవద్దని ఎమ్మెల్సీ కవిత సూచించారు. రాజకీయాల్లో ఎగుడుదిగుడులు ఉంటాయని.. ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయని అన్నారు. కానీ సంయమనం పాటిం�
ఆరు గ్యారెంటీలకు ఒకే దరఖాస్తు!.. కానీ, ఆ ఒక్క దరఖాస్తుపై అరవై సందేహాలు!! ప్రజాపాలన కార్యక్రమంలో ఇస్తున్న దరఖాస్తులకు సంబంధించి ప్రజల్లో అనేక సందేహాలున్నా.. ప్రభుత్వం వైపు నుంచి వాటిపై స్పష్టత, తగిన సమాధానం
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం పథకం కోసం గురువారం జిల్లావ్యాప్తంగా ప్రజాపాలన గ్రామసభలు ప్రారంభమయ్యాయి. ఒకరోజు ముందుగానే గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు, సిబ్బంది, అంగన్వాడీలు నెంబర్లు వేసిన