‘అబ్ కీ బార్ కిసాన్ సరార్' నినాదం మహారాష్ట్రలోని సబ్బండ వర్గాలను ఆకర్షిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఈ నినాదం మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, వృత్తి సంఘాలను కదిలిస్తున్నది. అందుల�
CM KCR | మహారాష్ట్రలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయని, కనీసం 9-10 జిల్లా పరిషత్లను బీఆర్ఎస్ గెలువాలని, తద్వారా మహారాష్ట్ర రాజకీయాల్లో పార్టీ సత్తా చూపించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర ము
CM KCR | రైతుకు రాజ్యాధికారం తేవడమే బీఆర్ఎస్ లక్ష్యమని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. దేశవ్యాప్తంగా రైతులు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండే
నాందేడ్ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగానికి విశేష స్పందన లభించింది. ప్రజలు మంత్రముగ్ధులై ఆయన ప్రసంగం విన్నారు.కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. ఛత్రపతి శివాజీ, అంబేద్కర్
‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్' అంటూ దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరాఠా ప్రజల మనసు గెలిచారు. తెలంగాణ వెలుపల భారత రాష్ట్ర సమితి నిర్వహించిన తొలి అంతర్రాష్ట్ర సభ దిగ్విజయమైంది.
దేశంలో కొనసాగుతున్న అవకాశవాద రాజకీయాలకు తెరదించుతూ, రాజకీయ యవనికపై కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఆవిర్భవించింది. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదం నేడు దేశమంతా మార్మోగుతున్నది.
రైతు ఆత్మహత్యలతో తల్లడిల్లిన తెలంగాణ నేలపై ఇవాళ వ్యవసాయం పండుగలా ఎలా మారింది? ప్రవాస తెలంగాణీయులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, పీజీలు, పీహెచ్డీలు చేసిన వాళ్లు కూడా నేడు వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకోవటాన్�