దాదాపు రెండేండ్ల తర్వాత చేపట్టిన స్పెక్ట్రమ్ వేలం.. పూర్తిగా రెండు రోజులు కూడా కొనసాగలేకపోయింది. దేశీయ టెలికం సంస్థలు ఈసారి పెద్దగా ఆసక్తి చూపలేదు మరి.
స్పెక్ట్రం వేలానికి టెలికం సంస్థల నుంచి అనూహ్య స్పందన లభించింది. తొలిరోజు నిర్వహించిన ఐదు రౌండ్లలో రూ.11 వేల కోట్ల విలువైన వాయుతరంగాలకు బిడ్లుదాఖలయ్యాయని తెలుస్తున్నది.
స్పెక్ట్రం వేలానికి మళ్లీ వేళాయింది. రూ.96 వేల కోట్ల విలువైన వాయుతరంగాలను మంగళవారం నుంచి విక్రయించనున్నారు. 5జీ మొబైల్ సర్వీసులు అందించడానికి సిద్ధమవుతున్న టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్�
బీజేపీ దేవుడి పేరు చెప్పి దేశాన్ని నిలువునా దోచుకుంటున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. కార్పొరేట్లకు రుణమాఫీ, 5జీ స్పెక్ట్రమ్ విక్రయాల్లో రూ. 22 లక్షల కోట్ల అవినీతికి పాల్
5G Services: వచ్చే ఏడాది నుంచి 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలుత ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై వంటి మహానగరాలు, గురుగ్రామ్, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్, పుణె...
అలాంటి ప్రతిపాదనేదీ లేదు: లోక్సభలో కేంద్రం న్యూఢిల్లీ, మార్చి 17: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు 5జీ స్పెక్ట్రంను కేటాయించలేమని పార్లమెంట్లో కేంద్రం ప్రక�