ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ వింటర్ ఫెస్ట్ సేల్ను (Flipkart Sale) నిర్వహిస్తోంది. సేల్లో భాగంగా ఫ్లిప్కార్ట్ ఐఫోన్ 14 సిరీస్పై హాట్ డీల్స్తో పాటు, ఐఫోన్ 15పైనా ఆకర్షణీయ డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది.
ఫోన్ రింగ్ వినిపించగానే ఎన్ని ముఖ్యమైన పనులున్నా వదిలేసి వెళుతున్న తల్లిదండ్రులు.. తమ పిల్లలు ఎన్నిసార్లు పిలిచినా పలకడంలేదు. వాస్తవానికి నేడు చాలా ఇళ్లలో ఇదే పరిస్థితి కన్పిస్తోంది.
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart) ఏప్రిల్ 13 నుంచి సమ్మర్ సేల్ను లాంఛ్ చేసింది. న్యూ సమ్మర్ సేవర్ డేస్ సేల్ ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 17 వరకూ కొనసాగుతుందని ఫ్లిప్కార్ట్ ప్రకటించింది.
ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వివిధ పేర్లతో రిపబ్లిక్ డే సేల్ ఈవెంట్స్ను నిర్వహిస్తున్నాయి. ఈ సేల్ ఈవెంట్లు ఇప్పటికే ప్రారంభం కాగా పిక్సెల్ 6ఏ, నథింగ్ ఫోన్ 1, శాంసంగ్ గెలాక్సీ ఎస్22, ర�
దేశవ్యాప్తంగా పలు నగరాల్లో జియో, ఎయిర్టెల్ 5జీ సేవలను ప్రారంభిస్తున్నాయి. జియో 5జీ నాలుగు నగరాల్లో అందుబాటులో ఉండగా, ఎయిర్టెల్ 5జీ సేవలు 8 నగరాల్లో లభించనున్నాయి.