దేశంలో రూ.500 బ్యాంక్ నోట్లను నిలిపివేసే ప్రతిపాదన ఏదీ లేదని, ఏటీఎంలలో 100, 200 రూపాయల నోట్లతో పాటు 500 నోట్లు కూడా యథావిధిగా అందుబాటులో ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మంగళవారం పార్లమెంట్లో �
రాజ్యసభలో ఓ ఎంపీ సీటు కింద దొరికిన నోట్ల కట్ట తమదేనంటూ ఎవరూ తన చాంబర్కు వచ్చి అడగకపోవడం బాధగా ఉందని రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నాడిక్కడ ఒక పుస్తకావిష్కరణ కార్యక్ర
Hyderabad | సిటీబ్యూరో: బ్లాక్ పేపర్ను మా దగ్గర ఉన్న కెమికల్లో కడిగితే 500 రూపాయల నోటుగా మారిపోతుంది.. ఈ కెమికల్ను కొనుక్కుంటే నల్ల పేపర్లను కరెన్సీ కట్టలుగా మార్చుకుని కోట్లకు పడగలెత్తవచ్చు..! ఇలా వాట్సాప్ల�
కొద్ది వారాలుగా ఆల్టైమ్ కనిష్ఠస్థాయి సమీపంలో అటూఇటూ కదులుతున్న రూపాయి సోమవారం రికార్డు కనిష్ఠస్థాయి 83.33 వద్దకు ముగిసింది. ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) ఇంట్రాడే ట్రేడింగ్లో 83.39 వద్దకు �
సుమారు రూ. 88 వేల కోట్ల విలువైన రూ.500 కరెన్సీ నోట్లు భారత దేశ ఆర్థిక వ్యవస్థలోకి చేరకుండా మాయమైనట్టు వస్తున్న ఆరోపణలపై ఎట్టకేలకు ఆర్బీఐ మౌనం వీడింది. అవన్నీ తప్పుడు ఆరోపణలని, ముద్రణాలయంలో ప్రింటయిన ప్రతి న�