వానలతో మొన్నటి వరకు చల్లబడిన గ్రేటర్ వాతావరణం మళ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. రెండు మూడు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో పగటి పూట జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
ఈ ఏడాది భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో వడదెబ్బ ప్రమాదం పొంచి ఉన్నట్టు వైద్యులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ఎండల్లో బయటికి వెళ్లేవాళ్ల�
రోజురోజుకూ ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు ఇండ్లకే పరిమితమవుతున్నారు. ఉదయం 9గంటల నుంచే సూరీడు భగభగ మండుతున్నాడు. వరుసగా గత నాలుగు రోజుల నుంచి రంగారెడ్డి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ
మూడు రోజుల నుంచి మాడు పగిలేలా ఎండలు దంచికొడుతున్నాయి. నేలంతా నిప్పులకొలిమిలా భగభగమంటూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడచూసినా పగటి ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటడంతో పాటు వడగాలులు క�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే ఉగ్రభానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. కొన్ని రోజులుగా అకాల వర్షాలతో వాతావరణం చల్లబడింది.