Telangana | హైదరాబాద్లోని గాంధీ భవన్ ఎదుట 317 జీవో బాధితులు నిరసన చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితులు జీవో 317కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై కాంగ్రెస్ ఇచ్చిన హామీని వెంటనే న�
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో భాగంగా జీఓ నంబర్ 317తో ఇతర జిల్లాలకు వచ్చిన ఉపాధ్యాయుల బదిలీకి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నెల 12 నుంచి 14వరకు ఆన్లైన్లో దరఖాస్తుకు గడువు ఉండగా..
క్రమశిక్షణతో చదివితే లక్ష్యం సాధించవచ్చని, పట్టుదలతో సాధన చేస్తే విజయం తథ్యమని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఇకపై ఉద్యోగ నియామకాల్లో ఎటువంటి ఆటంకాలూ ఉండబోవని, 317 జీవో తెచ్చింది నిరుద్యోగ �
సికింద్రాబాద్ : ‘భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మతిభ్రమించిందని, రాష్ట్ర సర్కారుపై అవినీతి ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీ అగ్రనేతలు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలని రాష్ట్ర బేవరేజెస్ కార్పొర�
తెలంగాణలో జారీచేసిన 317 జీవో రద్దయ్యే వరకు పోరాడుతామన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు స్పందించాయి. జీవో -317 సంగతి సరే.