గ్రామీణ ఓటర్లు బస్సుల్లో, రైళ్లల్లో వెళ్లి ఓటు వేసి వస్తుం టే, నగర ఓటరు కాలు కదపకుండా ఇంటికే పరిమితమవుతున్నాడు. గ్రామీణ ఓటర్లు ఉండే దుబ్బాకలో 84 శాతం పోలింగ్ జరిగితే నగరం నడిబొడ్డున ఉన్న యాకుత్పురాలో 39 శ�
ఎన్నికల నిర్వహణలో ఓటరుకు బలంగా నిలుస్తున్నాయి సాయుధ బలగాలు. ఓటరు తన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే సమయంలో అవాంతరాలు, ఒత్తిళ్లు, ప్రలోభాలు ఎదురైనా, ఓటు వేసే సమయంలో ఆ ప్రాంతంలో ఘర్షణలు చెలరేగినా ఈ స�
ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ జాతర ఇరవై రోజులు మాత్రమే ఉంటుందని, ఆ తరువాత ప్రజలు తిప్పికొడితే అడ్రస్ లేకుండా పోతుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం మంత్రి మహేందర్రెడ్డితో కలిసి ఎమ్మ
Jaya Prakash Narayana | ‘మన చర్యలవల్ల దేశమే ఓడిపోయేటైట్టెతే ఎవరు గెలుస్తారని సాక్షాత్తూ నెహ్రూ చెప్పారు. నేను గెలవడంకోసం దేశం సర్వనాశనం అయిపోయినా ఫర్వాలేదనే పరిస్థితి తేవడం ప్రమాదకరమని అన్నారు’ అని జేపీ గుర్తు చేశా�
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు గ్రామాల్లో రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయా గ్రామాల వారు తీర్మ�
ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో ఓట్లు అర్థించడం చట్ట
విరుద్ధం కాదని ఎన్నికల సంఘం వెల్లడించింది. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికి బీజేపీ సోషల్మీడియాలో ప్రచారం చేస్తున్నదని ఆరో�
Minister KTR | తెలంగాణలో మళ్లీ వచ్చేది తెలంగాణ ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. ఎల్బీనగర్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేసి�
కర్నాటక కాంగ్రెస్కు ఇది బాంబు లాంటి వార్తే. కాంగ్రెస్ మూల స్తంభాల్లో ఒకరైన మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య సంచలన ప్రకటన చేశారు. వచ్చే 2023 ఎన్నికలే తన చివ్వరి ఎన్నికలని సంచలన ప్రకటన చే