కాకతీయుల కాలం నాటి వేయిస్తంభాల దేవాలయ కల్యాణ మండపాన్ని పునః ప్రారంభించేందుకు కేంద్ర పురావస్తుశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. శుక్రవారం మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస�
చారిత్రక వేయిస్తంభాల ఆలయంలోని కల్యాణమండపాన్ని వెయ్యేళ్లు నిలిచేలా నాణ్యతతో పటిష్టంగా నిర్మిస్తున్నట్లు కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ యధుబీర్ సింగ్ రావత్ తెలిపారు.
శ్రావణమాసం (Sravana Masam) మొదటి సోమవారం, నాగుల పంచమి (Nagula Panchami) కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే పెద్దసంఖ్యలో భక్తులు శివాలయాలకు చేరుకుని ముక్కంటిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
బీఆర్ఎస్ హయాంలోనే దేవాలయాల అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆజంజాహి మిల్స్ గ్రౌండ్లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా శనివారం మహా శివ�
తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వానికి చిరునామాగా నిలిచిన కాకతీయ కట్టడాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం శీతకన్ను ప్రదర్శిస్తున్నది. శిల్పకళా నైపుణ్యానికి చిహ్నంగా ఉన్న వెయ్యి స్తంభాల గుడి పునర్నిర్మాణం ప