100 beds hospital | ఎమ్మెల్యే బాల్క సుమన్ పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతో అప్పటి సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో చెన్నూర్ పట్టణంలో వంద పడకల దవాఖానను మంజూరు మంజూరు చేయించారని చెన్�
Kodangal | కొడంగల్కు ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంజూరు చేస్తూ జీవో నం. 6ను సర్కార్ విడుదల చేసింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 50 సీట్లు, నర్సింగ్ కళాశాలకు 60 సీట్లు, ఫిజియోథెరఫీ కళాశాలకు 50సీట్లు కేటాయించడంతోపాట
వికారాబాద్ అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేది అనంతగిరి కొండలు. అనంతగిరికా హవా లాకో మరిదోంకా దవా అనే నానుడి కూడా ఉన్నది. అనంతగిరి కొండల్లో ఉన్న ఔషధ మొక్కల గాలి పీల్చితే చాలు రోగాలు నయమవుతాయనే నమ్మకం ప్రజల్�
స్వరాష్ట్రంలో నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. విద్య, వైద్యం, మౌలిక వసతులు, సాటు, తాగునీరు.. ఇలా ప్రతి రంగంలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిండని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్కు హెలికాప్�
పరిగిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)ను 30 పడకల నుంచి 100 పడకల ఏరియా ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేస్తూ తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. దీంతో పరిగి ప్రాంత ప్రజలకు ఉచితంగా మరిన్ని మెరుగైన వైద్యస
వనస్థలిపురం : దేశంలోనే వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. వనస్థలిపురం ఏరియా దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేసి�
నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ వేములవాడ, మే 27: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వంద పడకల దవాఖాన సిద్ధమైంది. కరోనా వైద్యానికి తొలివిడతగా అన్నిరకాల వసతులు, వైద్య పరికరాలతో 50 బెడ్లు సిద్ధంచేశారు. మున