తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కొనసాగింపుపై ప్రజల్లో సందిగ్ధత నెలకొంది. ఆసుపత్రి స్థాయిని తగ్గించి కూసుమంచికి బదిలీచేసి అక్కడ వంద పడకల ఆసుపత్రి చేపడతారని గత కొన్నిరోజులుగా �
వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో సర్కారు వైద్యానికి సుస్తీ చేసింది. అందోల్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్య�
“మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల ప్రాంతం. మహారాష్ట్ర పక్కనే ఉన్న నక్సల్స్ కల్లోలిత ప్రాంతమని,
కామారెడ్డిలోని బిచ్కుంద దవాఖానను ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. ప్రస్తుతం 30 పడకలుగా ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 100 పడకలకు పెంచుతూ వైద్యారోగ్య శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
MLA Venkateshwar Reddy | వెనుకబడిన పాలమూరు జిల్లాలను సీఎం కేసీఆర్ అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. అడిగిన వెంటనే దేవరకద్ర నియోజకవర్గ ప్రజల చిరకాల కొరిక ఆయిన 100 పడక�
సమైక్య పాలనలో ..సర్కారు దవాఖానలంటే నరకకూపాలుగా ఉండేవి. దీంతో సర్కారు దవాఖాన అంటేనే.. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ ప్రజలు భయపడేవారు. సమైక్యపాలనలో అరకొర వసతుల మధ్య ప్రజలకు నామమాత్రపు సర్కారు వైద్య
రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ప్రకృతి వైపరీత్యాలకన్నా ప్రమాదకరంగా తయారయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. చెడగొట్టు వానలు పడితే పంట ఖరాబ్ ఎట్ల అయితదో.. ఈ కాంగ్రెస్, బీజేపీ మా�
యాదాద్రి జిల్లాకు త్వరలోనే మెడికల్ కాలేజ్ రాబోతున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. చౌటుప్పల్ పట్టణంలో వంద పడకల ఆసుపత్రికి జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో కల�
‘ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్బంగా ఒక రోజు ముందుగానే యాదగిరిగుట్టకు సీఎం కానుక అందింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని గుట్టలో వంద పడకల ప్రభుత్వ దవాఖానకు భూమిపూజ చేయడం సంతోషంగా ఉంది’