వరి కంటే మస్తు ఫాయిదా వచ్చే వానకాలంల పసుపు వేస్త ఆ పంటతో లాభాలు వస్తాయ్ వడ్లు కొనాలని బతిమిలాడుడేంది? ఇతర పంటలకు మస్తు డిమాండ్ యువరైతు శ్రీనివాస్ ఆదర్శ నిర్ణయం పొలం వేసుడేంది? వడ్లు అమ్ముడుపోతలేవని బ�
దీర్ఘకాలపు పంటతో అధిక ఆదాయం శ్రీగంధం.. రైతు ఇంట సిరులు కురిపిస్తున్నది. దీర్ఘకాలంలో భారీ లాభాలను తెచ్చిపెడుతున్నది. నాటిన 15 నుంచి 20 ఏండ్ల తరువాత ఒకో మొకపై రూ. రెండు లక్షల దాకా ఆదాయం చేతికందనున్నది. దీంతో.. ఈ �
తాటాకు మచ్చ తెగులు : పసుపు పంటలో సెప్టెంబర్ నుంచి తాటాకు మచ్చ తెగులు కనిపిస్తుంది. ఆకులపై అక్కడక్కడా పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడుతాయి. ముదురు గోధుమ రంగులోని మచ్చల చుట్టూ పసుపు రంగు వలయం ఉంటుంది. ఆకు కాడపై మచ�
మార్కెట్ను దృష్టిలో పెట్టుకొనే యాసంగిలో పంటలు సాగు చేయాలి. డిమాండ్ ఉన్న పంటలు పండిస్తేనే అధిక లాభాలు పొందవచ్చు. ప్రస్తుతం వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేస్తేనే మంచిది. నువ్వులు (శ్వేత తిల్, జేసీఎస్�
చేపల పెంపకంతో అధిక లాభాలు ఒకసారి పెట్టుబడితో దీర్ఘకాలిక రాబడులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న రైతులు ఒకప్పుడు ‘చేపల చెరువు’ అంటే ఉభయ గోదావరి జిల్లాలే గుర్తుకొచ్చేవి. ‘చేపల చెరువు’ అనే పదమే తెలంగాణకు కొత్త�
వ్యవసాయంలో యంత్రాల వినియోగానికి ప్రాధాన్యం పెరిగింది. పెట్టుబడి ఖర్చులు తగ్గించడానికి, కూలీల కొరతను అధిగమించడానికి ఇవే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. అయితే, కొన్ని సందర్భాల్లో యంత్రాల కోసమే ఎక్కువ�
ప్రపంచంలో అత్యధికంగా పప్పులు పండించేది, ఉపయోగించేది భారతదేశమే. అయినా, మన అవసరాలు తీరడం లేదు. ఏటా విదేశాల నుంచి రూ.వేల కోట్ల విలువైన పప్పు దినుసులను దిగుమతి చేసుకొంటున్నాం. దేశీయంగా పప్పు దినుసుల ఉత్పత్తి�
ఓ మెకానిక్ ఆవిష్కరణ రైతులు వ్యవసాయ బావుల నుంచి పంటలకు నీటిని పారించేందుకు, నీటిలో మునిగిపోయే సబ్మెర్సిబుల్ పంపు సెట్ను వినియోగిస్తారు. అయితే, నిత్యం నీటిలోనే ఉండే ఆ మోటారులోకి తరచూ ఒండ్రుమట్టి, నాచు
మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం ప్రజల ఆరోగ్యాలపై విపరీతమైన దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో అధికశాతం రైతులు ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సేద్యం వైపు మొగ్గు చూపుతున్న�
త్వరలోనే బీటీ ఆవాల వాణిజ్య సాగు వంటల్లో, పచ్చళ్ల తయారీలో ఆవాలు, ఆవనూనె వినియోగం పెరుగుతున్నది. దీంతో ఆవాల పంట లాభసాటిగా మారుతున్నది. దీనిపై కొత్త ప్రయోగాలూ జరుగుతున్నాయి. ఢిల్లీ విశ్వవిద్యాలయం రూపొందించ
వ్యవసాయంలో కష్టం పెరిగింది. లాభం తగ్గింది. రైతు ఆలోచనా విధానం కూడా మారింది. ‘ఎట్టికి చేసి ఎవుసాన్ని నిందించొదు’్ద అనుకుంటున్నాడు రైతు. విత్తు పెట్టి ఫలం సాధించాలనుకుంటున్నాడు. కొత్త వాటికోసం అన్వేషిస్త�
రాష్ట్రంలో నీటి వనరులు పెరిగాయి. దుక్కి దున్నడం నుంచి పంట కోతవరకు కావాల్సిన మోతాదులో ఎరువులు అందించి, తగు జాగ్రత్తలు తీసుకుంటేనే మంచి ఫలితాలు పొందవచ్చు. గత 20 ఏండ్లుగా ప్రధాన ఆహారపంటల్లో పోషకాల స్థాయి పడి
ఆధునిక వ్యవసాయం రైతన్నకు లాభాలు తెచ్చినా, భూమి తల్లికి మాత్రం తీరని నష్టాన్ని కలిగిస్తున్నది. సంప్రదాయ సాగువల్ల భూసారం క్రమంగా తగ్గిపోతున్నది. అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయన ఎరువుల వాడకం నేల స్థితిగతు�
తెలంగాణ సాగుభూముల్లో పోషకాలకు కొదువ లేదని ప్రొ॥ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేసవి దుక్కులపై పలు సలహాలు, సూచనలను వారు అందించారు. ఇప్పటికే కోతలు పూర్తయిన