ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో త్వరలో జరగనున్న మహా కుంభమేళాకు జరుగుతున్న ఏర్పాట్ల తీరుపై సమాజ్వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిర్వహణ లోపానికి రాష్ట�
టీఆర్ఎస్లో చేరికలు | కమలాపూర్ మండలంలోని కమలాపూర్, నేరెళ్ల, మాదన్నపేట గ్రామాలకు చెందిన 40మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
టీఆర్ఎస్లోకి చేరికలు | బీజేపీ పార్టీ మహిళ విభాగం జిల్లా నాయకురాలు తోకల లత, తోకల రవీందర్ వారి అనుచరులు 50 మంది జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ సమక్షంలో చేరారు.
ఎమ్మెల్యే ధర్మారెడ్డి | టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చే�
మంత్రులు | బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పండని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
నాగర్కర్నూల్జ అచ్చంపేట రూరల్ : టీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ నాయకులు దాడి చేసిన ఘటన జిల్లాలోని అచ్చంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద శనివారం చోటుచేసుకున్నది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని తెలంగాణ
మంత్రి ఎర్రబెల్లి | బీజేపీ చేస్తున్న మోస పూరిత రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి పార్టీ కార్యకర్త పై ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రా�
మహబూబ్నగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర స్టడీ సర్క�
మంత్రి పువ్వాడ | బీజేపీ నుంచి పలువురు నాయకులు గురువారం టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ ఖమ్మం నగర అధక్షుడు కమర్తపు మురళి ఆధ్వర్యంలో బీజేపీ వన్టౌన్ ఉపాధ్యక్షుడు మామిడి సతీశ్తో పలువురు నాయకులు..రవాణా శ�
కొప్పుల ఈశ్వర్ | టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లా పెగడపల్లి మండల బీజేపీ సీనియర్ నాయకుడు, సుద్దపల్లి గ్రామ శాఖ పార్టీ అధ్యక్షుడు షేర్ మహేశ్ సహా 50 మంది పార్టీ కార్యకర్తలు బుధవార�