ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | జిల్లాలోని మల్దకల్ మండల కేంద్రంలో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి హామీనిచ్చారు.
మంత్రి జగదీష్ రెడ్డి | కారు గుర్తుకు ఓటు వేయడం ద్వారానే రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
వరంగల్ అర్బన్ : వరంగల్ అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్తో కలిసి వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 19, 20,21, 24,25, 26, 28, 36, 33, 42,
లండన్ : రాష్ట్రంలో ఏప్రిల్ 30న గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్స్ తో పాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చెర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలి
వరంగల్ : ఎన్నికలు వచ్చినపుడు అన్ని రాజకీయ పార్టీలు వస్తాయి. అయితే ఎవరికి ఓట్లు వేస్తే మనకు మేలు జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది ఆలోచించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గ్రేటర్ వర�
జగిత్యాల : జిల్లా పర్యటనలో భాగంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రాంరభోత్సవాలు చేశారు. కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి గ్రామంలో రూ.16 లక్షల 50 వేలతో నిర్మించిన ఎరువుల గో