వేరుశనగ ప్రాసెసింగ్ | వనపర్తిలో వేరుశనగ ప్రాసెసింగ్, అగ్రి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
మంత్రి నిరంజన్ రెడ్డి | రాబోవు నాలుగేండ్లలో దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం విడతల వారీగా రూ.40 వేల కోట్లు ఖర్చు చేయనుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
మంత్రి నిరంజన్ రెడ్డి | వ్యవసాయానికే సీఎం కేసీఆర్ ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారని, దేశంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి �