ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటు | భూపాలపల్లి సింగరేణి ఏరియా దవాఖాన వద్ద రూ రూ. 46 లక్షల వ్యయంతో సింగరేణి సంస్థ నిర్మించిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటును భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రారంభించారు.
ఎమ్మెల్యే గండ్ర | పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రూ.1.98 కోట్లతో పలు అభివృద్ధి పనులకు భూపాలపల్లి ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి శంకుస�
ఎమ్మెల్యే గండ్ర | రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించి ఆరోగ్యవంతమైన రాష్ట్రం సాధించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే గండ్ర | రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే గండ్ర | రైతులు ఆగ్రో రైతు సేవా కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకొని నాణ్యమైన విత్తనాలు, ఎరువులను పొందాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి రైతులకు సూచించారు.
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి | ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు సరిపడా లారీలను సమకూర్చకపోవటం వల్లే ధాన్యం రవాణాకు అంతరాయం కలుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు.