సూర్యాపేట : ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన వైద్యం లభిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో ఆయన 328 లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పాలనలో కార్పొరేట్ వైద్యాన్ని తలదన్నే రీతిలో ప్రభుత్వ దవాఖానల్లో చికిత్సలు అందిస్తున్నారని ఆయన తేల్చిచెప్పారు.
అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్స్కు వెళ్లి లక్షల్లో నష్టపోవొద్దని సూచించారుకార్యక్రమంలో రాజ్యసభ సభ్యుఉ బడుగుల లింగయ్య యాదవ్, సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
హరితహారం చెట్టు నరికివేత..రూ.4,000 జరిమానా
సీఎం కేసీఆర్ కోలుకోవాలని మంత్రి పూజలు
భారత్కు చేరిన అమెరికా అత్యవసర సాయం