విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ప్రయోజకులుగా చేసేందుకు జీవితాంతం శ్రమించాడు ఓ ప్రధానోపాధ్యాయుడు. చదువుకుంటే కష్టాలు తొలగిపోతాయని, చదువుతోటే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని హితబోధ చేస్తూ �
అనారోగ్యం కారణంగా కొన్ని రోజులుగా హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డిని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ర�
ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా బీఆర్ఎస్ సరార్ మంజూరు చేసిన హెల్త్ సబ్ సెంటర్ల పకా భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోపోవడంతో ఎకడి పనులు అకడే నిలిచిపోయాయి. దీంతో �
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరారు. కందుకూరుకు చెందిన కొమ్మగాల్ల జ్యోతి అనారోగ్యానికి గురై దవాఖానలో చేరారు. దవాఖాన ఖర్చులు లేకపోవడంతో ఎ�
పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి మందులను కొనుగోలు చేస్తున్నది. ఆయా పీహెచ్సీలకు అవసరం మేరకు వివిధ రకాల ఔషధాలను సరఫరా చేస్తున్నది. వాటిని వైద్య సిబ్బంది రోగులకు సక్ర�
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సరైన సమయంలో మెరుగైన వైద్యం ఉచితంగా అందించేందుకు ఎన్నో విధాలుగా కృషి చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానలు ఉండగా, వాటికి తోడుగా పీహెచ్సీ,
వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ వరంగల్, డిసెంబర్ 14: పల్లె దవాఖనాల్లో మెరుగైన వైద్యం అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ సూచిచారు. హనుమకొండ డీఎంహెచ్వో కార్యాలయంలో హనుమకొండ, వరంగల్ జ
మంత్రి సత్యవతి | మారుమూల ప్రాంతాల్లోని పేద ప్రజలకు కూడా సీఎం కేసీఆర్ నాయకత్వంలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు.
అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి తప్పుడు ప్రచారంతో ఆందోళనకు గురిచేయొద్దు మంత్రి ఈటల రాజేందర్ వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 19: రాష్ట్రంలో కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని వైద్యారోగ్యశాఖ �