Rangareddy
- Jan 24, 2021 , 00:32:00
VIDEOS
సమ సమాజ సాధనకు సీఎం కేసీఆర్ కృషి

- చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
- రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ‘ఈడబ్ల్యూఎస్' సంబురం
- అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లపై వెల్లువెత్తిన హర్షం
- సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు
షాబాద్, జనవరి 23: రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల కేంద్రంలో స్థానిక నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. సమ సమాజం సాధించే దిశగా సీఎం కేసీఆర్ ఈఎస్డబ్ల్యూకు 10 శా తం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. దీంతో పేదల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారన్నారు.
తాజావార్తలు
- ఫ్లిప్కార్ట్ స్మార్ట్ఫోన్ కార్నివాల్ ప్రారంభం..బంపర్ ఆఫర్లు
- మధ్యాహ్న భోజన మహిళా కార్మికులకు సన్మానం
- మమతపై పోటీకి సై.. 12న సువేందు నామినేషన్
- రేపటి నుంచి పూర్తిస్థాయిలో రాజ్యసభ సమావేశాలు
- తిండి పెట్టే వ్యక్తి ఆసుపత్రిపాలు.. ఆకలితో అలమటించిన వీధి కుక్కలు
- నేటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం
- దోషులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి రాథోడ్
- వన్ప్లస్ 9 సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్
- వీడియో : కబడ్డీ ఆడిన నగరి ఎమ్మెల్యే రోజా
- మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి
MOST READ
TRENDING