వేములవాడ: ప్రముఖ శైవాలయం వేములవాడ రాజన్న ఆలయం శ్రామణ శోభ సంతరించుకున్నది. శ్రావణమాసం రెండో సోమవారం కావడంతో రాజరాజేశ్వరుడిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు భారీ సంఖ్యలో వేచిఉన్నారు. స్వామివారి దర్శనానికి ఐదు గంటల సమయం పడుతున్నది.