ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని పంచాంగ శ్రవణంలో పురోహితులు తెలిపారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని చైతన్యనగర్ హనుమాన్ మందిరంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఎమ్మె ల్యే గూడెం మహిపాల్రెడ్డి, కార్పొర�
Shravana | పిల్లల చెవికి వినికిడి యంత్రాన్ని తొడిగి శబ్దాల నుంచి పదాలు, భాష దాకా నేర్పించే సంస్థ ఇది. ‘శ్రవణ’ దీనిపేరు. మాటలురాని పిల్లల్ని మాట్లాడించడమే దీని లక్ష్యం. పైసా తీసుకోకుండా సేవ చేయడమే ఈ సంస్థ గొప్పద�
కొమురవెల్లి మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. స్వామివారి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేగు చె�
నగరంలోని ఆలయాలు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభం కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయానికి భక్తులు పోటెత్తారు
ఎములాడ రాజన్న| ప్రముఖ శైవాలయం వేములవాడ రాజన్న ఆలయం శ్రామణ శోభ సంతరించుకున్నది. శ్రావణమాసం రెండో సోమవారం కావడంతో రాజరాజేశ్వరుడిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరు.