Naresh | టాలీవుడ్ యాక్టర్ నరేశ్ (Naresh) ఇండస్ట్రీలో విజయవంతంగా 52 ఏండ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు జనవరి 20న పుట్టినరోజు జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో నరేశ్ పద్మ పురస్కారాలపై
PV Narasimha Rao | వేములవాడ రాజన్న గుడి కళావేదిక నుంచి పీవీ నరసింహారావు ప్రారంభించారు. వేములవాడ ఆలయ అర్చకుల ఘర్పట్టీ పారితోషికాన్ని 60 వేలకు పెంచి ఆలయ ఆనువంశిక అర్చకులకు అండగా నిలిచారు. 1966 నాటి దేవాదాయ ధర్మాదాయశాఖ �
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత బౌలర్లు చెమటోడుస్తున్నారు. ఓపెనర్లు అలెక్స్ లీస్ (56 నాటౌట్), జాక్ క్రాలీ (46) ఇద్దరు సెంచరీ భాగస్వామ్యంతో భారీ ఛేజ్ను అద్భుతంగా ఆరంభించారు. ఈ క్రమంలో వికెట్ కోస�
అందరి చూపులు ఆకాశం వంక ఉంటేఅతనొక్కడు మాత్రంనేల వంక చూసాడుచుట్టూ వున్న జనమంతాకోనసీమ సినిమా అందాలను చూస్తుంటేఅతనొక్కడు మాత్రమేతాను పుట్టిన మట్టి నెర్రెల వైపు దిగులుగా చూసాడుకథలన్నీ కాశీకే పోతాయంటారుక�
పీవీ మార్గ్లో మాజీ ప్రధాని విగ్రహం ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాట్లు పూర్తిచేసిన హెచ్ఎండీఏ హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతిని ప
ఆయన వాడిన వస్తువులతో ఏర్పాటు అరుదైనవన్నీ ఒక్కచోటకు వంగరలోని ఇంటికి కొత్త శోభ వరంగల్, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస
కలిసి మెలిసి ఉండి కూడా అపరిచితుడు/ సన్నిహితుడై కూడా దూరం వాడు/ ఎప్పుడూ చేతికందినట్లే ఉంటడు కాని/ తన ఎడాన్ని మాత్రం కాపాడుకుంటడు ॥ అని కాళోజీ తన సోదరుడు ‘షాద్ రామేశ్వరరావు గారు, పీవీ గురించి రాసిన హిందీ కవ�
నేడు దేశవ్యాప్తంగా పంచాయతీలకు ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచులు, వార్డు మెంబర్లు ప్రజాప్రతినిధులుగా గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేసే అవకాశం లభిస్తోంది. గ్రామాల అభివృద్ధికి కేంద
భాగ్యవిధాత పీవీ పుస్తకావిష్కరణలో మంత్రి తలసాని బేగంపేట్ జూన్ 14: ప్రపంచం గుర్తించేలా గొప్ప సంస్కరణలు తీసుకుకొచ్చిన ఘనత దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాద
హైకమాండ్ (ఢిల్లీలో) తమ చేతిలో ఉన్నప్పటికీ, తాము కీలక నిర్ణయాల్లో జోక్యం చేసుకున్నప్పటికి, పెత్తనం తమదైనప్పటికి బెంగాలీయే ముఖ్యమంత్రి అవుతాడని బీజేపీ అధినేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశ వ్యవహారాల మ�
‘నమస్తే తెలంగాణ’తో ఢిల్లీ దూరదర్శన్ విశ్రాంత అదనపు డైరెక్టర్ జనరల్ రేవూరి అనంత పద్మనాభరావు ‘పీవీ నిరాండంబరులు. నిస్వార్థ జీవి. ఉన్నత రాజకీయ జీవితంలోనూ, సాహిత్యంలోనూ మానవీయ విలువలకే ప్రాధాన్యం ఇచ్చే
చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించి మన దేశానికి ప్రపంచంలో ప్రత్యేకమైన స్థానం ఉన్నది. నేను ఇతర దేశాలకు వెళ్లినప్పుడు, ప్రత్యేకించి వర్ధమాన దేశాలు పర్యటించినప్పుడు ఈ విషయం గుర్తించాను. చిన్నతరహా పరిశ్రమల రంగ