ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్టు కేజీఎఫ్ 2. ఇండియాతోపాటు వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలవగా..ప్రశాంత్ నీల్ మాత్రం తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టడం మీద కొందరు కన్నడ ప్రజలు సంతోషంగా లేరట. కేజీఎఫ్ 2కు సంబంధించిన కొన్ని సీన్లు షూటింగ్ చేయాల్సి ఉండగా..పక్కన పెట్టేశాడు ప్రశాంత్ నీల్.
ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ ను మొదలుపెట్టాడు. కానీ ఈ వ్యవహారం కన్నడ వాసులకు మింగుడు పడటం లేదట. అయితే ప్రశాంత్ నీల్ కు మాత్రం సినిమాను ఎప్పుడు విడుదల చేయాలో బాగా తెలుసునని, విడుదల తేదీని ఫిక్స్ చేయగాను ప్రమోషనల్ ఈవెంట్స్ తో బిజీగా కానున్నాడని అంటున్నారు సినీ పండితులు. ప్రస్తుతానికైతే ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాల గురించి వార్తల్లో నిలుస్తున్నాడీ పాన్ ఇండియా డైరెక్టర్.
ఇవి కూడా చదవండి..
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
మహాసముద్రం సినిమాకు భారీ పారితోషికం తీసుకుంటున్న సిద్ధార్థ్ ?
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన