హైదరాబాద్ : ఇప్పటికే స్కూళ్లకు, జూనియర్ కాలేజీలతో పాటు పాలిటెక్నిక్ కళాశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిన విషయం విదితమే. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేటు డిగ్రీ, పీజీ కాలేజీలకు నేటి నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్టు ఓయూ రిజిస్ర్టార్ ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ 1వ తేదీన తిరిగి కాలేజీలు పునఃప్రారంభం అవుతాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి..