హైదరాబాద్ : ఉప్పల్లోని మాడ్రన్ బెడ్ వద్ద విషాదం నెలకొంది. కార్ల లోడ్తో వెళ్తున్న కంటైనర్కు విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో కంటైనర్కు మంటలు అంటుకున్నాయి. ఇద్దరు డ్రైవర్లు సజీవదహనం అయ్యారు. కంటైనర్లో ఉన్న కార్లన్నీ పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది.
ఇవి కూడా చదవండి..