హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ హైదరాబాద్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ కోర్సులలో ఆన్లైన శిక్షణ ఇవ్వనున్నారు. దీనికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న యువతీ యువకులు ఈ కోర్సులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సందేహాలున్నవారు.. 7893141797లో సంప్రదించవచ్చు.
ఏయే కోర్సులు..
సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా, పోస్ట్ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తున్నది.
ఎవరు అర్హులు..
ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిప్లొమా చేసినవారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 31
వెబ్సైట్: www.nacsindia.org
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి