Job Notifications | ప్రభుత్వ ఉద్యోగమనేది ఏండ్ల కల.. అనేక నిద్రలేని రాత్రులకు ప్రతిఫలం. సర్కార్ కొలువు లక్ష్యంగా ఎందరో నిరుద్యోగులు కుస్తీపడుతుంటారు. కొందరు అభ్యర్థుల ఆశలపై కటాఫ్ తేదీ నిబంధన నీళ్లు చల్లుతున్నది. మ�
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ గురువారం ఫలితాలు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 31,736 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. 27,857 మంది అభ్యర్థులు పరీక్షలు రా�
AP EAPCET | సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అలర్ట్. ఏపీ ఎప్సెట్ పరీక్షలకు హాజరైన సీబీఎస్ఈ విద్యార్థులకు కన్వీనర్ కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది.
TG EAPCET | ఎప్సెట్ ప్రవేశ పరీక్షలో టాపర్లుగా నిలిచిన ప్రతిభావంతులు రాష్ట్రంలో చదువడంలేదు. మరీ ముఖ్యంగా ఇంజినీరింగ్ విభాగం టాపర్లు మన రాష్ట్రంలో అడ్మిషన్లు పొందేందుకు ఆసక్తి చూపడంలేదు. అత్యధికులు వలసపోతు
పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ సెకండియర్లో ప్రవేశం కోసం టీజీ ఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ మొదటి విడత సీట్లను మంగళవారం కేటాయించారు.
దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రముఖ విద్యా సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘సీయూఈటీ యూజీ-2026’ ఫలితాలు విడుదలయ్యాయి.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షలు సోమవారంతో ముగిశాయి. 1,53,752 మంది అభ్యర్థులకు 1,15,028 (74.81%) అభ్యర్థులు పరీక్షలు రాయగా.. 38,724 మంది పరీక్షకు గైర్హాజరయ్యా రు.
ఈ నెల 21న నీట్ రీ-ఎగ్జామ్కు హాజరయ్యే అభ్యర్థులకు టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి శుక్రవారం తెలిపారు.
రాష్ట్రంలోని డైట్ స్కూళ్లలో సీనియర్ లెక్చరర్లు, లెక్చరర్ ఇన్డైట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్(టీజీపీఎస్సీ) తెలిపింది. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ వ�