న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఏప్రిల్ 15లోపు ఇండియాలో 50 వేల మంది చనిపోతారని చెబుతున్న వీడియో ఫేక్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) స్పష్టం చేసింది. తాము అలాంటి హెచ్చరిక ఏదీ చేయలేదని చెప్పింది. డబ్ల్యూహెచ్వో పేరిట వైరల్ అవుతున్న ఆ వీడియో ఫేక్ న్యూస్ అని ఆగ్నేయాసియా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కార్యాలయం ట్వీట్ చేసింది. దేశంలో ఇప్పటికే కోటీ 26 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా లక్షా 65 వేలకుపైగా మరణించారు. ప్రస్తుతం కరోనా రెండో దశలో కేసులు విజృంభిస్తున్నాయి. ఒకే రోజు తొలిసారి కేసుల సంఖ్య లక్ష దాటింది.
ఇవి కూడా చదవండి
బాక్స్ క్రికెట్ ఆడిన పంత్, అశ్విన్, రహానే.. వీడియో
నేను ప్రెగ్నెంట్ అని తెలిసి అతన్ని పెళ్లి చేసుకోలేదు: దియా మీర్జా
వాంఖడే స్టేడియంలో మరో ముగ్గురికి కరోనా
మనుషుల నుంచి పిల్లులు, కుక్కలకు కరోనా: డబ్ల్యూహెచ్వో
ఇండియాపై నిషేధం.. పాకిస్థాన్లో వందకు చేరిన కిలో చక్కెర
కొవిషీల్డ్ రెండో డోసు రెండున్నర నెలల తర్వాత ఇస్తే 90 శాతం సమర్థవంతం
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్