రష్యన్ ఫ్రీడైవర్ అలెక్సీ మొల్చనోవ్ సరికొత్త గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నించాడు. బైకాల్ సరస్సులో గడ్డ కట్టే మంచునీటిలో 80 మీటర్ల లోతులో ఇలా డైవ్ చేశాడు.
అహ్మదాబాద్ మొతెరా స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టీ20 వేళ కనిపించిదీ దృశ్యం. టీమిండియాకు చీర్స్ చెబుతూ ఓ పిల్లాడు తన మొహంపై త్రివర్ణ పతాకం రంగులు వేయించుకుని ఇలా సందడి చేశాడు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తిరిగి తన ప్రచారాన్ని ప్రారంభించారు. కోల్కతాలోని గాంధీ విగ్రహం నుంచి హజ్రా వరకు ఆమె వీల్ఛైర్లోనే రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షోలో మాట్లాడిన ఆమె.
కార్తికేయ హీరోగా తెరకెక్కిన గీతా ఆర్ట్స్2 బ్యానర్పై తెరకెక్కిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. మార్చి 19న ఈ చిత్రం విడుదల కాబోతుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ కోసం చాలానే కష్టపడుతున్నాడు హీరో
క్రికెట్ అభిమానులకు ధోనీ బ్యాటింగ్ అంటే ఎంత ఇష్టమో.. ఆయన హెయిర్ స్టైల్ అంటే కూడా యువతలో అంతే క్రేజ్. ఎప్పుడూ డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్తో ఫ్యాన్స్ని మెస్మరైజ్ చేస్తుంటాడు మాహీ.. అలాంటి �
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇంకా 100 రోజులు ఉన్న నేపథ్యంలో కౌంట్డౌన్ను శనివారం ప్రారంభించారు. 100 డేస్ కౌంట్డౌన్ ఫర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2021 పేరిట న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమానిక
దేశ రాజధాని ఢిల్లీలో నీటి కాలుష్యం కూడా పెరిగిపోతున్నది. వివిధ పరిశ్రమల నుంచి వ్యర్థాలను నదుల్లోకి వదులుతుండటంతో నీరంతా కలుషితమైపోతున్నది. ఈ విష రసాయనాల కారణంగా యమునా నదిలో విషపు ను�
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై ఓ వ్యక్తి తన అభిమానాన్ని చాటుకున్నారు. కవిత పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయిప్రసాద్.. కవితకు జన్మదిన శుభాకాంక్షలు �
హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా ఉన్న ట్యాంక్బండ్ సుందరీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ట్యాంక్బండ్ సుందరీకరణలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన గ్రిల్లో నుంచి బుద్ధుడి విగ్రహం ఇలా
టీమిండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన రికార్డు సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10వేల పరుగులు పూర్తి చేసింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించి�