బిగ్బాస్ సీజన్ 1 తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై అలరించబోతున్నాడు. ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారం కానున్న ఎవరు మీలో కోటీశ్వరులు టీవీ షోకి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఈ టీవీ షోకి సంబంధించిన ప్రోమోను శనివారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ ప్రోమోకి దర్శకుడు త్రివిక్రమ్ డైరెక్షన్ చేశారు.