భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ పేరిట దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర సంబురాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్లో నిర్వహించిన వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.