పెద్దపల్లి జిల్లా: జిల్లాలోని పాలకుర్తి మండలం ముంజంపల్లి గ్రామంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పందిళ్ల రాజిరెడ్డి తండ్రి నర్సింహారెడ్డి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు పందిరి నారాయణ తల్లి రామక్క, టీఆర్ఎస్ నాయకుడు చొప్పదండి తిరుపతి తండ్రి మల్లయ్య అనారోగ్యం కారణంగా మృతి చెందారు. కాగా బాధిత కుటుంబాలను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ పరంగా అండగా ఉంటామన్నారు.
ఇవి కూడా చదవండి..
రాఘవపూర్ పీహెచ్సీకి జాతీయ అవార్డు
సురేందర్ రెడ్డికి నివాళులు అర్పించిన ఎంపీ సంతోష్ కుమార్
అంతర్జాల వేదికగా..ఎన్టీఆర్కు ఘన నివాళులు
రాజద్రోహానికి పరిమితులను సెట్ చేయాల్సిందే: సుప్రీంకోర్టు
రైతులకు జనుము విత్తనాలు పంపిణీ
నారాయణపేట జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత