సంగారెడ్డి : మండల కేంద్రమైన ఝరాసంగంతో పాటు ఏడాకులపల్లి సొసైటీలు, రైతులకు జనుము విత్తనాలను జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సబ్సిడీపై అందజేస్తున్న జనుము విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి ఆధునిక పద్ధతుల్లో సాగు చేసి అధిక లాభాలు పొందాలని ఎంపీ సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు .జెడ్పీచైర్ పర్సన్ మందు శ్రీ జైపాల్ రెడ్డి, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపూర్ శివకుమార్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
సురేందర్ రెడ్డికి నివాళులు అర్పించిన ఎంపీ సంతోష్ కుమార్
అంతర్జాల వేదికగా..ఎన్టీఆర్కు ఘన నివాళులు
రాజద్రోహానికి పరిమితులను సెట్ చేయాల్సిందే: సుప్రీంకోర్టు