న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం కొనసాగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, గుజరాత్ సహా 12 రాష్ట్రాల్లో కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో (ఐఐఎం-అహ్మదాబాద్లో) కూడా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్నది.
ఐఐఎం-అహ్మదాబాద్లో గత ఆదివారం మొత్తం 40 మందిలో కరోనా పాజిటివ్గా రాగా, తాజాగా ఆ సంఖ్య 70కి చేరిందని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ హెల్త్ ఆఫీసర్ మెహుల్ ఆచార్య వెల్లడించారు. కరోనా బారినపడ్డ ఆ 70 మందిలో విద్యార్థులతోపాటు సిబ్బంది కూడా ఉన్నారని ఆయన తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఆక్సిజన్ పైప్తో ఉరేసుకుని కొవిడ్ బాధితుడి ఆత్మహత్య
ఉగ్రవాదుల దాడిలో గాయపడ్డ కౌన్సిలర్ మృతి
పున్నమి చంద్రుడే ఆ నౌకను కదిలించాడు.. !
ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్
భారత మహిళా క్రికెటర్ హర్మన్ప్రీత్ కౌర్కు కరోనా పాజిటివ్